ఢిల్లీ : ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. 2014 నాటి ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్ చేశారంటూ... సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. షుజా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. అందులోభాగంగా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈసీ అధికారులు. ఆయనపై కేసు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CC4JkS
ట్యాంపరింగ్ దుమారం, ఈసీ సీరియస్ : సైబర్ నిపుణుడు షుజాపై ఫిర్యాదు
Related Posts:
అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం -నెలన్నరగా కరోనాతో పోరాటం - దెబ్బతిన్న ఊపిరితిత్తులులెజెండరీ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రి ఛటర్జీ కరోనాతో కన్నుమూశారన్న విషాదం నుంచి తేరుకోకముందే.. అదే కొవిడ్ వ్యాధికి గురైన క… Read More
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురుహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనల్లో విధించిన కోత మ… Read More
గ్రేటర్ ఎన్నికల సమరం... పోలింగ్ డిసెంబర్ 6..? ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే ఛాన్స్రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. అతి త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల నిర్వ… Read More
అమెరికన్లను భయాందోళనలకు గురి చేస్తోన్న జో బిడెన్ హెచ్చరికలు: మరింత మంది చనిపోతారంటూవాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. తాజాగా చేసిన ఓ ప్రకటన ఆ దేశ ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు డ… Read More
సీఎంగా బీజేపీ అభ్యర్ధి బాగుండేది -నితీశ్ కుమార్ సంచలనం -ఇంజనీర్ నుంచి సుశాసన్బాబుగా..ప్రత్యర్థుల అనుమానాలకు తెరదించుతూ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఆదివారం ఏకగ్రీవంగా తమ శాసనసభాపక్ష నేతగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ను ఎన్నుకున్నారు. దీంతో నాలుగో… Read More
0 comments:
Post a Comment