Tuesday, April 28, 2020

కొవిడ్-19: ప్లాస్మా థెరపీపై కేంద్రం ట్విస్ట్.. 24 గంటల్లో 1594 కొత్త కేసులు..

ఇంకో ఐదు రోజుల్లో లాక్ డౌడ్ గడువు పూర్తికావస్తుండగా, దేశంలో వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గకపోగా, గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 1594 కేసులు పుట్టుకొచ్చాయి. మంగళవారం సాయంత్రానికి కొవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య 29,974కు పెరిగింది. అందులో 23.3 శాతం రికవరీరేటుతో ఇప్పటికే 7,027 మంది డిశ్చార్జి అయిపోగా, మరణాల సంఖ్య 937కు చేరింది. కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W51nk0

Related Posts:

0 comments:

Post a Comment