ఇంకో ఐదు రోజుల్లో లాక్ డౌడ్ గడువు పూర్తికావస్తుండగా, దేశంలో వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గకపోగా, గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 1594 కేసులు పుట్టుకొచ్చాయి. మంగళవారం సాయంత్రానికి కొవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య 29,974కు పెరిగింది. అందులో 23.3 శాతం రికవరీరేటుతో ఇప్పటికే 7,027 మంది డిశ్చార్జి అయిపోగా, మరణాల సంఖ్య 937కు చేరింది. కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W51nk0
కొవిడ్-19: ప్లాస్మా థెరపీపై కేంద్రం ట్విస్ట్.. 24 గంటల్లో 1594 కొత్త కేసులు..
Related Posts:
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ .. ముంబై పారిపోయే క్రమంలో పట్టుకున్న పోలీసులుబిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ అయింది . ఏపీలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో ఆరోపణలు… Read More
Illegal affair: 9 నెలలకు ఇంటికి వెళ్లిన భర్త, చేతిలో బిడ్డను పెట్టిన భార్య, ఇత్తడి బిందె, ఆస్తికలు !చెన్నై/ మదురై/ కల్లకురిచి: కాంట్రాక్టు పనులపై బెంగళూరు వెళ్లిన భర్త కొన్ని నెలల తరువాత ఇంటికి తిరిగి వెళ్లే సరికి భార్య ఆయన చేతిలో బిడ్డను పెట్టింది. … Read More
అందుకే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి రావడం లేదు: దావత్ ఇస్తామంటూ బండి సంజయ్ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో పడుకుంటే.. యశోద ఆస్పత్రి… Read More
యంగ్ ఇండియా: 65 శాతం ప్రజల వయస్సు 35 సంవత్సరాల్లోపే: ఆ 6 రంగాల్లో ఛాంపియన్ భారత్న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత్ యంగ్ ఇండియాగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది ప్రజల వయస్సు 35 సంవత్సరాలల… Read More
అందులో నిజంలేదు : కూలిన యుద్ధం విమానం పై చైనా క్లారిటీచైనా యుద్ధ విమానం ఒకటి తైవాన్ గగనతలంలోకి వచ్చిందని దీంతో తైవాన్ రక్షణ వ్యవస్థ ఆ ఫైటర్ జెట్ను కూల్చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. అయి… Read More
0 comments:
Post a Comment