కరోనా వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయా జిల్లాల్లో ఐఏఎస్లే వైరస్ బాధితులకు చికిత్స అందించాలని కోరారు. సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు తెలియజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dHhBYI
coronavirus సోకిన వారిని కలెక్టర్లే ఆస్పత్రికి తీసుకురావాలి,ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు:ఏపీ సీఎం
Related Posts:
ఏపి సీఎం నిర్ణయంపై మండిపడ్డ వీహెచ్..! ఫాక్షన్ ఆలోచనలు మానుకోవాలని హితవు..!!అమరావతి/హైదరాబాద్: ఏపిలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలపై తెలంగాణ కా… Read More
తాగి డ్యూటీకొస్తే ఇంటికే..! విధుల్లోకొచ్చే ముందే పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..!!హైదరాబాద్ : మద్యం మత్తులో గమ్మత్తుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు చెక్ పడబోతోంది. ఇక మీదట తాగి డ్యూటీలో ఉంటే ఇంటికి పంపించేందకు ప్రణాళికలు రచిస్త… Read More
వేటుపడింది: పారదర్శకత చట్టాన్ని ఉల్లంఘించిన ఫేస్బుక్..భారీ జరిమానా విధించిన ప్రభుత్వంజర్మనీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు జర్మనీలో భారీ జరిమానా విధించడం జరిగింది. జర్మనీలో ఉన్న ఇంటర్నెట్ పారదర్శకత చట్టం ప్రకారం ఫేస్బుక్లో… Read More
పోలీసుల వర్క్ ఫ్రం హోం స్కీం... క్రిమినల్స్ సమాచారం అందిస్తే నజరాన....!మీరు ఇంట్లో ఉండే వేల రుపాయలు సంపాదించాలని భావిస్తున్నారా..? గృహిణిలు, రిటైర్ అయిన వారితోపాటు ఉద్యోగం లేని యువతకు మంచి అవకాశం ...ఇంట్లో ఉండే డబ్బులు సం… Read More
వైయస్ జయంతి గిఫ్ట్గా నామినేటెడ్ పదవులు: వీరికి ఖరారు చేసిన జగన్: అక్కడ సీటు కోసం పోటీఏపీ ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని పోస్టులను పూర్తి చేసిన సీఎం రాష్ట్ర స్థాయి పోస్టులను అసెంబ్ల… Read More
0 comments:
Post a Comment