Saturday, April 6, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కర్నూలు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా..ఈ నియోజ‌క‌వర్గం ప‌రిధిలోని 12 గ్రామాల్లో 9 గ్రామాలు కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లాయి. కాగా, క‌ర్నూలు మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోని 1 నుండి 69 వార్దుల తో క‌ర్నూలు నియో జ‌క‌వ‌ర్గం కొన‌సాగుతోంది. ఇక్క‌డ నుండి ఎమ్ముల్యేగా గెలిచిన దామోద‌రం సంజీవ‌య్య ఏపి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసారు. ఏఐసిసి అధ్య‌క్షుడిగానూ వ్య‌వ‌హ‌రించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2OUuaDM

Related Posts:

0 comments:

Post a Comment