2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా..ఈ నియోజకవర్గం పరిధిలోని 12 గ్రామాల్లో 9 గ్రామాలు కోడుమూరు నియోజకవర్గంలోకి వెళ్లాయి. కాగా, కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1 నుండి 69 వార్దుల తో కర్నూలు నియో జకవర్గం కొనసాగుతోంది. ఇక్కడ నుండి ఎమ్ముల్యేగా గెలిచిన దామోదరం సంజీవయ్య ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసారు. ఏఐసిసి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2OUuaDM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కర్నూలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
ఎవరి పిచ్చి వారికి ఆనందం: బంగారంతో ఫేస్ మాస్క్.. టాక్ ఆఫ్ ది టౌన్గా శంకర్పూణే: ఒకొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఇష్టం ఉంటుంది. గతంలో ముంబైలో ఓ వ్యక్తి తను ఒంటిపై వేసుకునే దుస్తుల నుంచి ధరించే వస్తువుల వరకు అన్నీ బంగారంతోనే ఉండ… Read More
గోల్కొండ, చార్మినార్ సందర్శనకు కేంద్రం ఓకే... ఆన్ లైన్ బుకింగ్స్- ఎప్పటినుంచో తెలుసా ?కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటక స్ధలాలకు సందర్శకులే కరువయ్యారు. దీంతో అవి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా వెలవెలబోతున్నాయి. తాజాగా లాక్… Read More
తమ్మినేని నోటి వెంట జగన్ మనసులో మాట ? తాను బయట పడలేక స్పీకర్ తో చెప్పించారా.. !ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ప్రభుత్వమే స్పీకర… Read More
కోవిడ్-19 తొలి కేసుపై ముందుగా మాకు అక్కడి నుంచే నివేదిక వచ్చింది: WHOజెనీవా: కరోనావైరస్ గురించి ముందుగా తమను అలర్ట్ చేసింది చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తప్ప చైనా ప్రభుత్వం కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది వరల్డ… Read More
హైదరాబాద్ ను ఖాళీ చేయిస్తున్న కరోనా .. రద్దీ లేని రోడ్లు.. భయం గుప్పిట్లో హైదరాబాదీలుహైదరాబాద్ ఖాళీ అవుతోంది.హైదరాబాద్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న తీరు నగరవాసులకు ఊపిరాడనివ్వడం లేదు. ఫలితంగా సొంత ఊర్లకు చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోగా… Read More
0 comments:
Post a Comment