Friday, March 27, 2020

Coronavirus: రెండు చేతులు జోడించి చెబుతోన్న, కరోనాపై ప్రజలకు సీఎం కేసీఆర్ మరోసారి వినతి..

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటామని సర్కార్ చెబుతోంది. కానీ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామరక్ష అని స్పష్టంచేసింది. ఏమవుతుందిలే అనే అశ్రద్ధ వద్దు అని జాగ్రత్తతో మెలగాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. మార్చి 31వ తేదీ వరకు ఉన్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WPcAaf

Related Posts:

0 comments:

Post a Comment