Friday, March 27, 2020

లాక్ డౌన్ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మరో విజ్ఞప్తి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ముందు మరో డిమాండ్ ఉంచారు. కరోనా ఎఫెక్ట్ తో రైతాంగం నష్టపోతుందని , ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి రైతులను ఆదుకోవాలని పవన్ సీఎం జగన్‌ను కోరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqmX2Z

Related Posts:

0 comments:

Post a Comment