Sunday, August 16, 2020

కేటీఆర్‌ను సీఎం చేయాలి.. మొన్న మంత్రివర్గ సమావేశం, నేడు బోధన్ ఎమ్మెల్యే కామెంట్స్

కేసీఆర్ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు.. దీనిపై గతకొంతకాలంగా చర్చ జరుగుతోంది. కానీ పార్టీ, నేతలు మాత్రం మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని చెబుతూ వస్తోన్నారు. ఇటీవల కేటీఆర్.. సహచర మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పేరు అది అయినా.. మంత్రివర్గ సమావేశం జరిగినట్టు 8 గంటలపాటు చర్చించారు. ఇదిలా ఉంటే బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/320Tcbm

0 comments:

Post a Comment