కేసీఆర్ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు.. దీనిపై గతకొంతకాలంగా చర్చ జరుగుతోంది. కానీ పార్టీ, నేతలు మాత్రం మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని చెబుతూ వస్తోన్నారు. ఇటీవల కేటీఆర్.. సహచర మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పేరు అది అయినా.. మంత్రివర్గ సమావేశం జరిగినట్టు 8 గంటలపాటు చర్చించారు. ఇదిలా ఉంటే బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/320Tcbm
కేటీఆర్ను సీఎం చేయాలి.. మొన్న మంత్రివర్గ సమావేశం, నేడు బోధన్ ఎమ్మెల్యే కామెంట్స్
Related Posts:
నాకు షోకాజ్ నోటీసులా.. ఉత్తమ్ బయటకు పోతేనే పార్టీ బాగుపడుతుంది : కోమటిరెడ్డినల్గొండ : కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. తనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస… Read More
బీజేపీలో రాజ్యసభ టీడీపీపీ విలీనం: కమలదళంలోకి ఆ నలుగురు: ఊహించని దెబ్బ...!టీడీపీకి ఊహించని దెబ్బ. తాజా ఎన్నికల్లో ఏపీలో జగన్ టీడీపీని దెబ్బ కొడితే..ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు సమర్ధతకు దెబ్బ. రాజ్యసభలో టీడ… Read More
ప్రపంచంలోనే అత్యంత పోట్టి మహిళ... యోగా చేస్తుంది....ఎలా...?జూన్ 21న యోగా డే సంధర్బంగా ప్రపంచ వ్యాప్తంగా యోగాను నిర్వహించేందుకు పలు దేశాలతోపాటు ఆయా సంస్థలు, వ్యక్తులతోపాటు పలువురు సెలబ్రెటీలు సైతం యోగా ఉత్సవాల్… Read More
చైన్నైకి ఊరట... ఎడతెరిపి లేని వర్షాలు...గత కొద్దిరోజులుగా అతలాకుతలం చేస్తున్న నీటి కటకటకు బ్రేకుపడింది.. గురువారం చెన్నైనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కాగా మరో ఐదు రోజుల ప… Read More
హైదరాబాద్లో కీచకుడు .. 9 ఏళ్ల బాలికపై లైంగికదాడి ... పరిస్థితి విషమంహైదరాబాద్ : మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా తెలియడం లేదు. కామంతో కళ్లు పొరలు కప్పి .. రగిలిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగికద… Read More
0 comments:
Post a Comment