Sunday, August 16, 2020

మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..

చిన్నప్పటి నుంచే వ్యసనాలకు బానిసయ్యాడు.. ప్రస్తుతం సైకోగా రూపాంతరం చెందాడు.. ఐదేళ్ల కిందటే తండ్రి మరణించాడు.. కొడుకు అకృత్యాలు చూడలేక తల్లి ఇల్లొదిలేసి వెళ్లిపోయింది.. దాదాపుగా పాడుబడ్డ ఆ ఇంట్లో అతను సాగిస్తోన్న వ్యవహారాలు గగుర్పొడిచేలా ఉన్నాయి.. నిత్యం మత్తులో జోగే ఆ యువకుడు.. స్మశానాల్లో తిరుగుతూ పూడ్చిపెట్టిన శవాలను తోడేసేవాడని తెలుస్తోంది.. హెచ్1బీ వీసా, గ్రీన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kPEGMf

Related Posts:

0 comments:

Post a Comment