Tuesday, March 16, 2021

పరిషత్‌ పోరుపై వైసీపీ యూటర్న్‌- నిమ్మగడ్డకు చుక్కలు-రిటైర్మెంట్‌ను పొడిగిస్తారా ?

ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి ఊపు మీదున్న వైసీపీ.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే డిమాండ్‌ మొదలుపెట్టింది. నిన్న మొన్నటివరకూ ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరుకు పావులు కదిపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు రిటైర్మెంట్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పరిషత్‌ పోరుకు ఆసక్తిగా లేనట్లు కనిపిస్తోంది. హైకోర్టులో దాఖలైన కేసులతో పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vtBQ57

Related Posts:

0 comments:

Post a Comment