ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. అందరికంటే ముందుగా, మూడు నెలల కిందటే టీడీపీ తన అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును అధికారికంగా ప్రకటించగా, మంగళవారం బైఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన కాసేపటికే అధికార వైసీపీ సైతం డాక్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P0EQ86
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్ను దువ్వుతోన్న కమలం -చింతాకే కాంగ్రెస్ టికెట్!
Related Posts:
పశ్చిమ బెంగాల్,అస్సాం మొదటి దశ పోలింగ్ : రికార్డ్ స్థాయిలో యువ స్నేహితులు ఓటెయ్యాలని ప్రధాని మోడీ పిలుపుపశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది .ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్ జరుగనుంది … Read More
ఏప్రిల్ 29వరకు ఎగ్జిట్ పోల్పై బ్యాన్: ఈసీఐదు రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, తమిళనా… Read More
అస్సాం మొదటి దశ ఎన్నికలు : బరిలో సీఎం సర్బానంద సోనోవాల్ తో పాటు హేమాహేమీలు .. ఇదే కీలక దశ2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశలలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ర… Read More
హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ భూములపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఆ 120 ఎకరాలు బదలాయింపుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెజవాడ కనకదుర్గమ్మ కొండపై ఉన్న భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్ర కీలాద్రి భూములపై ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్త… Read More
0 comments:
Post a Comment