అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో అనూహ్య పరిణామాల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. సీఐడీ ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ నెల 23న సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోపే కోర్టును ఆశ్రయించాలని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rWSNT1
కోర్టులో తేల్చుకుందాం: సీఐడీ నోటీసులపై న్యాయపోరాటం: ఏలూరుకు చంద్రబాబు
Related Posts:
సన్నీడియోల్ హేమామాలినిలు సభలో ఒకే దగ్గర కూర్చోరట...కారణం ఇదే...!న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత జూన్ 6న తొలి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందు… Read More
రాహుల్ ప్రభావం: కాంగ్రెస్కు సచిన్ పైలట్ గుడ్బై... బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా..?జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతారా లేదా అన్న డైలమా ఇంకా పార్టీలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెరపైకి మరొక ఈక్వేషన్ వస్తోంది. రాహుల్… Read More
ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారంభువనేశ్వర్ బీజేపీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తా… Read More
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ .. ఈ రోజు జగన్ షెడ్యూల్ ఇలావైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంపెక్స్ ద్వారా ఆలయంలోకి ప… Read More
వామ్మో ఏం ఎండలు... మళ్లీ మూడు రోజులు వడగాల్పులు..భానుడు భగభగ మండుతున్నాడు. నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్… Read More
0 comments:
Post a Comment