అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో అనూహ్య పరిణామాల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. సీఐడీ ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ నెల 23న సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోపే కోర్టును ఆశ్రయించాలని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rWSNT1
కోర్టులో తేల్చుకుందాం: సీఐడీ నోటీసులపై న్యాయపోరాటం: ఏలూరుకు చంద్రబాబు
Related Posts:
విజయవాడలో కీలకంగా జనసేన-ఓట్ల చీలికతో వైసీపీకి గండి- కాపులకు రాధా పిలుపు ?విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పడం లేదు. గతంలోలా ఈసారి ఏ పార్టీకి కూడా ఏకపక్ష విజయాన్ని అందించేందుకు ఓటర్లు సిద్దంగా లేరని తాజా… Read More
ఏపీ పుర పోరులో యువతే అధికం.. 25 శాతం మంది కొత్తే, సీఎం జగనే ఆదర్శమట..ఏపీలో పురపోరు హీట్ సెగలు రేపుతోంది. రాజకీయాలు అంటేనే.. అనుభవం.. తలపండిన నేతలు పాలిటిక్స్లో ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా యువతే అధికంగా ఉన్నారు. పంచాయ… Read More
ఎన్నికల ప్రచారంలో టీడీపీ అస్త్రాలు .. గెలిస్తే ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ద… Read More
ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి మోడీ ఫోటో తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశం .. ఎందుకంటేదేశంలో నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కరోనా వైరస్ వ్యాక్సినేషన… Read More
ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం- కొత్త కేసుల్లో 85 శాతం అక్కడేదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య … Read More
0 comments:
Post a Comment