ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు ఐఏఎస్లతో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్తో భేటీ అయింది. ఇందులో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్తో పాటు పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lcxywx
నిమ్మగడ్డతో ముగ్గురు ఐఏఎస్ల బృందం భేటీ- స్ధానిక పోరుపై సంప్రదింపులు
Related Posts:
చారిత్రక ఘట్టం: జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం!!జమ్ము అండ్ కశ్మీర్ పునర్విభజన బిల్లు రాజ్యసభ అమోదం పోందింది. ఉదయం పునర్విభజనపై కేంద్ర హూంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంత… Read More
మాజీ సీఎం మోసం చేశారు, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, నేను ఎంత ? రెబల్ !బెంగళూరు: కర్ణాటకలోని అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు చాల మంది మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రధాన అనుచరులు. తమను మంత్రులు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి సిద… Read More
ఆ పరిస్థితే వస్తే..కాశ్మీర్ ను మళ్లీ రాష్ట్రంగా మారుస్తాం: నిండు సభలో అమిత్ షాన్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రతిపక… Read More
కశ్మీర్పై రాజ్యసభలో ఓటింగ్... ఆ టైంలో ఎంపీలను గాల్లో తిప్పిన ఎయిరిండియాన్యూఢిల్లీ: కోల్కతా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం అమృత్సర్కు దారి మళ్లించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందున ముందుగా ఢి… Read More
పీఆర్పీ ఎందుకు నిలబడలేదంటే.. జనసేనాని చెప్పిన కారణమిదే..?అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం ఎందుకు నిలబడలేదో కుండబద్దలు కొట్టీ మరి చెప్పార… Read More
0 comments:
Post a Comment