ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు ఐఏఎస్లతో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్తో భేటీ అయింది. ఇందులో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్తో పాటు పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lcxywx
నిమ్మగడ్డతో ముగ్గురు ఐఏఎస్ల బృందం భేటీ- స్ధానిక పోరుపై సంప్రదింపులు
Related Posts:
ముత్తువేళ్ కరుణానిధి స్టాలిన్ అను నేను..: హోం శాఖా ఆయన వద్దే..కంప్లీట్ లిస్ట్ ఇదేచెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని చెన్నైలోని రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన… Read More
oxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్ సర్వే షురూఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతూ, రోజువారీ కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, వైరస్ వ్యాప్తి క… Read More
ఫలిస్తోన్న కేసీఆర్ సర్కార్ ప్లాన్: తెలంగాణలో రికార్డు స్థాయిలో డిశ్చార్జీలు: 4 లక్షలకు పైగాహైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతి కొద్దిగా తగ్గినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కరోనా మరణాలు కూడా తగ్గు… Read More
CM wife:కన్నీళ్లు పెట్టుకున్న దుర్గా స్టాలిన్, 25 ఏళ్ల నాటి స్టోరీ రిపీట్, ఇద్దరూ ఇద్దరే,శుక్రవారం స్టాలిన్ కుచెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా MK Stalin ప్రమాణస్వీకారం చేశారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను అనే మాట వినపడగానే ఆయన భార్య దుర్గా స్టాలిన్ కన్… Read More
సిగ్గుండాలి..వెళ్లి పడుకో: బీజేపీనేత విష్ణు వర్ధన్ రెడ్డి దావూద్ ఇబ్రహీం వ్యాఖ్యలకు హీరో సిద్దార్థ్ కౌంటర్ఇటీవల కాలంలో హీరో సిద్దార్థ్ బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ఫోన్ నెంబరు లీక్ చేశారని తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరి… Read More
0 comments:
Post a Comment