పాకిస్తాన్-చైనా మధ్య సత్సంబంధాల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ముఖ్యంగా గత రెండు,మూడేళ్ల నుంచి పాకిస్తాన్లో చైనా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే పాకిస్తాన్కు సంబంధించి అంతర్జాతీయ సమాజం లేవనెత్తే ఉగ్రవాద అంశాల్లోనూ చైనా పాక్ను వెనకేసుకురావడం.. తనకున్న విశేషాధికారాలను ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో కరోనా విపత్తు పాకిస్తాన్ సతమతమవుతుంటే చైనా చూస్తూ ఊరుకుంటుందా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UrFdJe
కరోనా : చిరకాల మిత్రుడి కోసం రంగంలోకి చైనా.. పాక్లో ఏం చేయబోతుందో తెలుసా..?
Related Posts:
NEET 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్టీఏ... ఈసారి ఆఫ్లైన్ పద్దతిలో పెన్,పేపర్తో పరీక్ష...మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్ఈఈటీ-నీట్)-2021 పరీక్షను ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్నట్… Read More
మోదీకి బానిసలా అన్నాడీఎంకె... డీఎంకె సెక్యులరిజం నిర్వచనమేంటో? నిప్పులు చెరిగిన ఓవైసీ..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... అందుకు తగిన గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారు. తమిళ అస్తిత్వ ప్రతీకలుగా ముద్… Read More
కడప స్టీల్ ప్లాంట్కూ తప్పని చిక్కులు- తీవ్ర అప్పుల్లో భాగస్వామి-ప్రత్యామ్నాయాలేంటి ?ఏపీలో ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాక రేపుతున్న నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్పై జనం ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్రం నుంచి పర్యావరణ అన… Read More
స్వేచ్ఛ అంటే ఏమిటి..? అసలు నిర్వచనమేంటి..? &nb… Read More
విశాఖ ఉక్కు కోసం సినీ వర్గాల మద్దతు .. చాలా పెద్ద అన్యాయం అన్నమంచు మనోజ్విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి రోజురోజుకు మద్దత… Read More
0 comments:
Post a Comment