Monday, March 30, 2020

కరోనా : చిరకాల మిత్రుడి కోసం రంగంలోకి చైనా.. పాక్‌లో ఏం చేయబోతుందో తెలుసా..?

పాకిస్తాన్-చైనా మధ్య సత్సంబంధాల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ముఖ్యంగా గత రెండు,మూడేళ్ల నుంచి పాకిస్తాన్‌లో చైనా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే పాకిస్తాన్‌కు సంబంధించి అంతర్జాతీయ సమాజం లేవనెత్తే ఉగ్రవాద అంశాల్లోనూ చైనా పాక్‌ను వెనకేసుకురావడం.. తనకున్న విశేషాధికారాలను ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో కరోనా విపత్తు పాకిస్తాన్‌ సతమతమవుతుంటే చైనా చూస్తూ ఊరుకుంటుందా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UrFdJe

Related Posts:

0 comments:

Post a Comment