హైదరాబాద్ : వారంత ప్రముఖ బిజినెస్ స్కూల్ లో చదువుతున్నారు. ఫ్రెండ్స్ కదా అని పార్టీ చేసుకున్నారు. మందు ఎక్కింది, పాత విషయాలు గుర్తొచ్చింది. ఇంకేముంది నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేసుకోవడంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున కూకట్ పల్లిలో జరిగిన ఈ దాడితో రోడ్డుపై ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. {image-456ff-1556386541.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DFzGWK
తాగారు, తూళారు, కర్రలతో పరుగెత్తారు : కూకట్ పల్లిలో విద్యార్థుల బీభత్సం, అరెస్ట్
Related Posts:
పంచాయతీ ఖర్చులకు డబ్బుల్లేవు.. చెక్ పవర్ కూడా లేకపాయే..! సర్పంచ్ భిక్షాటనసిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ భిక్షాటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవం… Read More
శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!మంగళూరు: శ్రీలంకలో వరుసగా చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనల్లో ఓ భారతీయురాలు దుర్మరణం పాలయ్యారు. ఆమెను కర్ణాటకలోని మంగళూరుకు చెందిన రెజీనా ఖాదర్ కుక్క… Read More
ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ అట్టర్ ఫ్లాప్!.. సున్నా మార్కులొచ్చిన నవ్య డిస్టింగ్షన్లో పాస్!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మూల్యాకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపి… Read More
ముగిసిన మూడో విడత ప్రచారం .. ఏప్రిల్ 23న పోలింగ్, బరిలో పలువురు ప్రముఖులుఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగను… Read More
శ్రీలంక బాంబు పేలుళ్లపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్వాటికన్ సిటీ: మానవాళికి శాంతిని బోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతారని భావించే ఈస్టర్ సండే నాడు శ్రీలంకను అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై ప్రపంచం… Read More
0 comments:
Post a Comment