హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల నగారా మోగింది. 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఈసారి ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసే వెసులుబాటును కల్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pnxsj8
మోగిన స్థానిక నగారా : మూడు విడతల్లో పోలింగ్, ఒక జెడ్పీ, 40 ఎంపీటీసీలకు నో ఓటింగ్ : నాగిరెడ్డి
Related Posts:
ప్రతీ నెలా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ..ఇంటివద్దకే వెళ్లి ఇస్తున్న వాలంటీర్లు..ఖుషీలో అవ్వా,తాతలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటివద్దకే అందించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధిదా… Read More
45 ఏళ్లు దాటాయా ? కరోనా వ్యాక్సిన్ కావాలా ? అర్హులా కాదా తెలుసుకోండిలా...దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సినేషన్ రెండో దశకు చేరుకుంది. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ… Read More
తెలంగాణ వైపు పవన్ కల్యాణ్ చూపు.. ఇదే సరైన సమయం అంటూ ఇండికేషన్స్జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల వీర మహిళల సమావేశంలో పవన్ చేసిన కామెంట్స్ దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. వాస్… Read More
వైసీపీకి నిమ్మగడ్డ భారీ షాక్- మళ్లీ మున్సిపల్ నామినేషన్లు- సంశయలాభం, విశేషాధికారంతోఏపీలో రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతున్నారు. ఇప్ప… Read More
గుడ్ న్యూస్: పెట్రో, డీజిల్ ధరలు తగ్గే అవకాశం.. ఈ నెలలోనే.. కేంద్రమంత్రిపెట్రో ధరల పేరు చెబితే చాలు సామాన్యుడు జల్లుమంటున్నాడు. ఏ రోజు ఎంత పెరిగిందని అంటున్నాడు. వాహనం తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా పెట… Read More
0 comments:
Post a Comment