నేడు హైద్రబాద్ శివారు ప్రాంతమైన మైలార్దేవ్ పల్లి పరిధిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు శాస్త్రి పురం కు చెందిన ఓ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్న ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు, అనంతరం యువకిడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు సమాచారం. కాగ మరికొంతమందిని కూడ ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vcOaJ3
హైద్రబాద్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్, ఎన్ఐఏ తనీఖీలు
Related Posts:
అలర్ట్: ఏప్రిల్లో బ్యాంకులకు 15 సెలవులు: లిస్ట్ ఇదే: పని చేసేది నెలలో సగం రోజులేముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మరోసారి సెలవులు ముంచుకొచ్చాయి. వరుస సెలవులు వచ్చి పడ్డాయి. ఈ నెలలో ఇప్పటికే వరుస సెలవుల్లో మునిగి తేలిన బ్యాంకులు.. వచ… Read More
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నేడు బైపాస్ సర్జరీ చెయ్యనున్న ఎయిమ్స్ వైద్య బృందంభారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు అయిన రామ్ నాథ్ కోవింద్ కు నేడు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో బైపాస్ సర్జర… Read More
తిరుపతి ఉపఎన్నిక: సొంత కారు లేని వైసీపీ అభ్యర్థి,ఆస్తులే లేని కాంగ్రెస్ అభ్యర్థి,అందరికన్నా రిచ్ ఆవిడే...తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వైసీపీ,బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం(మార్చి 29) నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవ… Read More
26/11 ముంబై పేలుళ్ల కేసు- కీలక నిందితుడు రాణా అప్పగింతపై అమెరికా గుడ్న్యూస్2008లో ముంబైలో జరిగిన తీవ్రవాద దాడిలో 166 మంది బలయ్యారు. ఇందులో అమెరికన్లతో పాటు పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి కారకుల్లో ఒకడైన కీలక నిందిత… Read More
కడప స్టీల్పై నీలి నీడలు- పార్ట్నర్ పూర్తి దివాలా-ఛీ పొమ్మంటున్న బ్రిటన్ సర్కార్ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్న వేళ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఊరట లభిస్తుందనుకుంటే దానిపైనా నీలినీడలు కమ్ముకుంటున్నా… Read More
0 comments:
Post a Comment