కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా లాక్ డౌన్ చేశాయి తెలుగు రాష్ట్రాలు . ఇక లాక్ డౌన్ ప్రభావంతో హైదరాబాద్ లోనూ హాస్టళ్ళు ఖాళీ అయ్యాయి . ఇక హైదరాబాద్ లో చిక్కుకుపోయిన ఆంధ్రావాసులకు తెలంగాణ పోలీసులు ఏపీకి వెళ్ళటానికి ఎన్వోసి ఇచ్చి మరీ పంపించారు. అయితే ఏపీ సరిహద్దుల్లో వారందరినీ ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bypP3x
జగన్ కు ఝలక్ .... ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఆదేశం
Related Posts:
త్వరలో తెరుచుకోనున్న థియేటర్లు... తెలంగాణా సర్కార్ కసరత్తు .. రీజన్ ఇదేకరోనావైరస్ కేసులు పెరుగుతున్న వేళ విధించిన లాక్ డౌన్ తో సినీ అనుబంధ రంగాలు కూడా మూత పడ్డాయి. కరోనా తగ్గని క్రమంలో మరో రెండు, మూడు నెలల వరకు థియేటర్లు … Read More
రెండు భారీ యాగాలకు కేసీఆర్ ప్లాన్.. సాయంత్రం చినజీయర్ వద్దకు..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికత,భక్తి భావం గురించి అందరికీ తెలిసిందే. దైవాన్ని ఆయన ఎక్కువగా నమ్ముతారు. శ్రీ తిదండి చినజీయర్ స్వామిని ఎక్కువగా … Read More
ఎల్జీ పాలిమర్స్ టీమ్ కు వైజాగ్ పోలీసుల షాక్- కొరియా వెళ్లకుండా అడ్డుకట్ట- విమానం వెనక్కి...విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై దర్యాప్తు కోసం దక్షిణ కొరియా నుంచి వచ్చిన దర్యాప్తు బృందానికి విశాఖ పోలీసులు అనుకోని షాక్ ఇచ్చారు. దర్యాప్తు పూర్తి … Read More
అసలే ఆదాయం పడిపోయిన వేళ.. రాష్ట్రాలకు గడ్కరీ ట్విస్ట్.. రూ.20లక్షల కోట్లు సమకూర్చాలని..అసలే కరోనా లాక్ డౌన్ కారణంగా బొటాబొటీ ఆదాయంతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటి… Read More
కడప జిల్లాలో భగ్గుమన్న విభేదాలు: దొమ్మీకి దిగిన వైసీపీ నేతలు: లాఠీఛార్జీ.. ఉద్రిక్తతకడప: కడప జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన రెండు గ్రూపుల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్డెక్కి మరీ వైఎ… Read More
0 comments:
Post a Comment