ఏపీలో కరోనా వైరస్ భయాలతో అన్ని దేవాలయాలు, వాటికి అనుబంధంగా పనిచేస్తున్న అన్నదాన సమాజాలు మూతపడ్డాయి. వీటి ప్రభావం నిత్యం వీటిపై ఆధారపడి జీవించే నిరుపేదలు, యాచకులపై పడింది. రోజూ ఏదో ఒక గుడికో, అన్నదాన సమాజానికో వెళ్లి కడుపు నింపుకునే వీరంతా ప్రభుత్వ నిర్ణయంతో ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో వీరిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33PIgxJ
లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పేదల ఆకలి కేకలు- చేతులెత్తేసిన ప్రభుత్వం- స్వచ్ఛంద సంస్ధల ఆపన్నహస్తం..
Related Posts:
ప్రిన్సెస్ లతీఫా: బందీగా మారిన దుబయి రాకుమార్తె బతికే ఉన్నారా.. ఆ ఇన్స్టాగ్రామ్ ఫొటోలు ఏం చెబుతున్నాయి.. ఆమె ఎక్కడున్నారుదుబయి పాలకుడు కుమార్తె ప్రిన్సెస్ లతీఫా తన స్నేహితులతో కనిపిస్తున్న ఓ ఫోటోను రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఇటీవల పోస్ట్ చేశారు. అంతకు కొన్నినెలల ము… Read More
Cyclone Yaas: నేడు విలయరూపం -రెండు రాష్ట్రాలపై తుపాను పడగ -మోదీ ఆదేశంతో అసాధారణ సన్నద్ధతఅరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను విలయాన్ని మర్చిపోకముందే, బంగాళాఖాతంలో రాకాసి తుపాను అలజడిరేపుతున్నది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీ… Read More
ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!దేశ ద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, విడుదల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. ఆంధ్రప… Read More
కోవిడ్: తెలంగాణలో 25 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నారని ఆరోగ్య శాఖ అంచనా - ప్రెస్ రివ్యూతెలంగాణలో 25 లక్షల మంది కరోనా సూపర్ స్ప్రెడర్లు ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. రాష… Read More
Covaxin: ఇక నోటి ద్వారా: రెండేళ్ల చిన్నారులకూ టీకా: రూ.1500 కోట్లు కేంద్రం అడ్వాన్స్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్… Read More
0 comments:
Post a Comment