సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలాన్ని మరింత పెంచుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళం పునాదులు మరింత బలపడతాని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 25 లోక్సభ స్థానాలుండగా.. వాటిలో అసోం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRHto0
ఈశాన్యంలో కమల వికాసం... అసోంలో మెజార్టీ స్థానాలు బీజేపీవేనంటున్న ఎగ్జిట్ పోల్స్
Related Posts:
మండలి రద్దుపై వైసీపీ, టీడీపీ దొందూ దొందే, తొలి సమావేశాల్లోనే ఎందుకు రద్దుచేయలేదు: పురందేశ్వరిఅధికార వైసీపీ, విపక్ష టీడీపీపై బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనమండలి రద్దుపై ఇరుపార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరో… Read More
పాకిస్తాన్లో ప్రబలిన విషవాయువు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, 14 మంది మృతి,పాకిస్థాన్లో అనుమానాస్పద విషవాయువు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కరాచీలోని కిమారీ ప్రాంతంలో విష వాయువు వ్యాపించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని … Read More
వీడియో వైరల్ : ఈ 77ఏళ్ల తాతయ్య దొంగకు చుక్కలు చూపించాడు..ఫిదా అయిన నెటిజెన్లుఅసలే కలికాలం ఎటు చూసినా దొంగలే.. దొంగతనాలే. గతంలో ఓ వృద్ధ దంపతులను దోచుకునేందుకు వచ్చిన దొంగలపై వారు ఎలా తిరగబడ్డారో చూశాం. ఆ ఘటన మనదేశంలో జరిగితే తాజ… Read More
మురికివాడకు గోడ కట్టి వదల్లేదు.. గుడిసెలనూ ఖాళీ చేయించారు.. గుజరాత్లో ‘ట్రంప్’కు ఏర్పాట్లుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోన్న గుజరాత్ ప్రభుత్వం.. ట్రంప్ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో మురిక… Read More
మలేసియా విమానం గల్లంతు వెనుక కొత్త కోణం: పైలెట్ మాస్ కిల్లింగ్: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని..!సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా విమానయాన ప్రమాదాల్లో అత్యంత దిగ్భ్రాంతిని కలిగించే ఉదంతం.. మలేసియా విమానం ఎంహెచ్-370 గల్లంతు కావడం. ఆరేళ్ల కిందట చోటు చేసుకున… Read More
0 comments:
Post a Comment