సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలాన్ని మరింత పెంచుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళం పునాదులు మరింత బలపడతాని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 25 లోక్సభ స్థానాలుండగా.. వాటిలో అసోం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRHto0
ఈశాన్యంలో కమల వికాసం... అసోంలో మెజార్టీ స్థానాలు బీజేపీవేనంటున్న ఎగ్జిట్ పోల్స్
Related Posts:
హాజీపూర్ ఘటన మరువకముందే .... వలిగొండలో ఓ కామాంధుడి ఘాతుకంహజీపూర్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి స్థానికంగా కలకలం రేపింది. మానసిక వికలాం… Read More
కేంద్రంలో వైసీపీ మంత్రులు వీరే.. : ఏపీ ప్రభుత్వంలోనూ బీజేపీ చేరుతుందా: ఢిల్లీలో ఏం జరిగింది..!కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరుతోందా. ఇంతగా ప్రచారం జరుగుతున్న వైసీపీ నేతలు ఎందుకు ఖండించటం లేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఢిల్లీ పర్యటనకు జ… Read More
మహానాడును రద్దు చేసి..ఎన్టీఆర్ జయంతి వేడుకలు!మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంత్యుత్సవాలను గుంటూరు జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించా… Read More
ప్రభుత్వానికి సమయం ఇద్దాం: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: అధైర్యం వద్దు..చంద్రబాబు..!ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమితో బాధలో ఉన్న పార్టీ నేతలకు..కార్యకర్తలకు … Read More
నేను బాబుకు మాత్రమే వ్యతిరేకిని.. టీడీపీకి కాదు..! ఎన్టీఆర్ ఘాట్ లో లక్ష్మీపార్వతికి చేదు అనుభవం..!!హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ పాలన సాగించిన నందమూరి తారకరామారావు ఎప్పటికీ చిరస్మరణీయుడే.… Read More
0 comments:
Post a Comment