Monday, May 20, 2019

వైసీపీలో పండుగ వాతావరణం .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ లో జగన్ పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేస్తుందని దాదాపు చాలా జాతీయ సర్వేల ఫలితాలు తేల్చేశాయి .లగడపాటి సర్వే , ఐఎన్ఎస్ఎస్ సర్వే, ఎలైట్ సర్వేలు మినహాయించి దాదాపు అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ అనూహ్యమైన విజయం వైసీపీ సాధిస్తుందని చెప్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో వైసిపి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JzDvkX

Related Posts:

0 comments:

Post a Comment