ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేస్తుందని దాదాపు చాలా జాతీయ సర్వేల ఫలితాలు తేల్చేశాయి .లగడపాటి సర్వే , ఐఎన్ఎస్ఎస్ సర్వే, ఎలైట్ సర్వేలు మినహాయించి దాదాపు అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ అనూహ్యమైన విజయం వైసీపీ సాధిస్తుందని చెప్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో వైసిపి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JzDvkX
వైసీపీలో పండుగ వాతావరణం .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ లో జగన్ పార్టీ
Related Posts:
భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందంటే వారే కారణమట: యోగీ కొత్త భాష్యంముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడానికి లేదా బలహీనపడటానికి కారణం మొఘల్ పాలకులు, బ్రిటీషు పాలకులే అని అన్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యో… Read More
ఇమ్రాన్ఖాన్కు తప్పిన ముప్పు... న్యూయార్క్లో ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఫైలట్లు తిరిగి న్యూయార్క్ తరలించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమ… Read More
ఆ ఘనత చంద్రబాబుదే: కోడెల మరణం వెనుక: లక్ష్మీపార్వతి సంచలనం..!వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. విద… Read More
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం: ఇంటి యజమాని సురక్షితం, ఓ జవాను మృతిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాంబన్ జిల్లా బటోటే గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం చొరబడ్డారు. ఆ ఇంటి యజమానిని కూడా వారితోపాటు బంధించారు. స… Read More
అవమానాలు ఎదురైన చోటే అందలం.. ఫిక్సింగ్, మాఫియా నుంచి ‘హెచ్సీఏ’ వరకు అజారుద్దీన్వివాదాస్పద భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మళ్లీ వెలుగులోకి వచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలు రకాలుగా అవమానాల పాలైన ఈ హైదరాబాదీ క్… Read More
0 comments:
Post a Comment