దేశంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే.. కొత్త పొత్తులు,కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తుంటాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే ఆ దిశగా కసరత్తులు మొదలయ్యాయి. రాష్ట్రంలోని చిన్న పార్టీలన్నీ కలిసి ఇప్పటికే 'భాగిదారి సంకల్ప్ మోర్చా'ను ఏర్పాటు చేశాయి. ఇందులో భాగస్వామ్య పార్టీ అయిన సుహెల్దేవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PDeab9
యూపీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు.. కొత్త వ్యూహం.. భీమ్ ఆర్మీతో భాగీదారి సంకల్ప్ మోర్చా?
Related Posts:
అజిత్ పవార్పై వేటేసిన శరద్ పవార్: ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేతగా తొలగింపుముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించిన నేపథ్యంలో శనివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్పై ఎన్సీపీ వేటు వేసింది. ఎన్సీప… Read More
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ కారు: మహిళకు తాకడంతో మృతి, వీడియో వైరల్హైదరాబాద్: నగరంలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పైనుంచి అత్యంత వేగంగా వెళుతున్న ఓ కారు పైనుంచి కిం… Read More
కేసీఆర్ లక్ష్యం సమ్మెలు లేని తెలంగాణ! ప్రక్షాళన దిశగా పక్కాగా అడుగులు!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూకుడు పెంచబోతున్నారు. సీఎంకు తెలంగాణలో ఏ అంశంలోనూ ఎదురు లేకుండా పోతోంది. అన్నీ మంచి శకునాలే అన్నట్టు … Read More
జోరుగా క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో రిసార్టుల కళకళ.. చార్టెడ్ ఫ్లయిట్లో రెబెల్స్ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శనివారం ఉదయమే ఫడ్నవీస్, అజిత్ పవార… Read More
రఘురామకే అన్ని చిక్కులు .. అలా కలిసినంత మాత్రాన బీజేపీతో టచ్ లో ఉన్నట్టా అన్న ఎంపీఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు వైసీపీలో అందరికీ టార్గెట్ గా మారారు. తమకు తెలియకుండా కొంతమంది లోక్సభ సభ్యులు నేరుగా ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తున్న… Read More
0 comments:
Post a Comment