న్యూఢిల్లీ: దేశంలో సంచలన సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం తిరస్కరించారు. పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను హోంమంత్రిత్వశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేయగా.. ఆయన తిరస్కరించారు. ఉత్కంఠగా నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టేకునిరాకరించిన పాటియాల కోర్టు: మరోసారి విచారణ, తీర్పు రిజర్వ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PCd5jS
nirbhaya case: దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించని రాష్ట్రపతి, ఉరి ఖాయమే!
Related Posts:
జగన్ సీఎం అయ్యాక తొలిసారి తిరుమలకు ప్రధాని.. ఏపీకి వరాల మూట ఇచ్చేనా?తిరుమల : ప్రధాని నరేంద్రమోడీ సాయంత్రం తిరుమలకు రానున్నారు. వైసీపీ చీఫ్ జగన్ ఏపీ సీఎం పగ్గాలు చేపట్టాక, రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతర… Read More
రావెల! పొద్దున రాజీనామా..మధ్యాహ్నానికి బీజేపీలో!గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగం… Read More
ప్రజాస్వమ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు ఎక్కడిది..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్..!!హైదరాబాద్ : ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారు చేస్తే ఒప్ప… Read More
సీఎం కొడుకుకు ఓటు మాత్రం వెయ్యలేదు, మీ పనులు మాత్రం చెయ్యాలా ? మంత్రి ఫైర్ !బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడంతో జేడీఎస్ పార్టీ మంత్రులు, నాయకులు సహనం కొల్పోతున్నారు… Read More
జగన్ టార్గెట్ 2024 : మంత్రుల్లోనే కాదు..శాఖల్లోనూ పక్కా సమీకరణాలుముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్యత మంత్రుల కేటాయింపులోనే సాధారణంగా అమలు చేస్తారు. కానీ… Read More
0 comments:
Post a Comment