న్యూఢిల్లీ: దేశంలో సంచలన సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం తిరస్కరించారు. పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను హోంమంత్రిత్వశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేయగా.. ఆయన తిరస్కరించారు. ఉత్కంఠగా నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టేకునిరాకరించిన పాటియాల కోర్టు: మరోసారి విచారణ, తీర్పు రిజర్వ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PCd5jS
nirbhaya case: దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించని రాష్ట్రపతి, ఉరి ఖాయమే!
Related Posts:
ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కే ; ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్ళే దండలేస్తారా :ఏకిపారేసిన కొడాలి నాని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి , ఎన్టీఆర్ ను సీఎం సీటు నుండి దించిన వ్యక్తి ఈరోజుఎన్టీఆర్ వర్ధంతికి దండలు వేయటం దారుణమని మంత్రి కొడాలి … Read More
అసోంలో కమల వికాసమే.. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఓపినీయన్ పోల్..అసోం.. కాంగ్రెస్ కంచుకోట.. ఐదేళ్ల క్రితం వరకు ఆ పార్టే రూలింగ్. వరసగా 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. కానీ 5 ఏళ్ల క్రితం పరిస్థితి మారింది. బీజేపీ … Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు, వందలోపే: అనంతలో సున్నా, రికవరీ మాత్రం రెట్టింపుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్గగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద కంటే తక్కువగా ఉండ… Read More
కేరళలో సంచలనం: అసెంబ్లీ పోల్స్లో మళ్లీ లెఫ్ట్ గెలుపు -44ఏళ్ల రికార్డు -పినరయికి ఫిదా -బీజేపీ ఢమాల్దేశంలోనే అత్యధిక విద్యావంతులు, అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళలో రాజకీయాలు కూడా మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జనం భిన్నమ… Read More
కరోనావైరస్ కుదిపేసినా చైనా ఆర్ధిక వ్యవస్థ దూసుకుపోవడంలో రహస్యం ఏమిటి2020లో ఆర్థిక వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా చైనా నిలిచినట్లు తాజాగా విడుదలైన ఆర్ధిక ఫలితాలనుబట్టి తేలింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే గత ఏ… Read More
0 comments:
Post a Comment