మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతున్నది. 18ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. అంతకుముందే తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను(అందులో ఆరుగురు మంత్రులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q3zXJ1
Tuesday, March 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment