మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతున్నది. 18ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. అంతకుముందే తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను(అందులో ఆరుగురు మంత్రులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q3zXJ1
సరిగ్గా తండ్రి జయంతి నాడే.. కాంగ్రెస్ను దెబ్బకొట్టాడు.. మధ్యప్రదేశ్ సంక్షోభంలో గంటకో మలుపు..
Related Posts:
ఓ మై గాడ్ : గోవు పాలల్లో బంగారం ఉందట..లాజిక్ చెప్పిన బీజేపీ నేత,ఆడుకున్న నెటిజెన్లుబురుద్వాన్ : గోవు పాలల్లో బంగారం ఉంటుందట అందుకే ఆ పాలు పసుపు రంగులో ఉంటాయట. అది కూడా ఒక్క భారతదేశంలో ఉన్న గోవుల్లో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుందట. ఇది మే… Read More
అయోధ్యపై తీర్పు: ముస్లిం మత పెద్దలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల కీలక భేటీ..వివాదాస్పద అంశాల జోలికి..!న్యూఢిల్లీ: అత్యంత సున్నితమైన అయోధ్య భూ వివాదానికి సంబంధించిన కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలో తీర్పు వెలువడించబోతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగ… Read More
నిజమేనా: బీజేపీతో టచ్లో 25 మంది శివసేన ఎమ్మెల్యేలు..?మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో బేరసారాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మాట… Read More
నేను ఆ విషయాలు చెబితే తలకాయ ఎక్కడ..:నేనే పుడింగి అనుకోవడం సరికాదు :పవన్ పై బొత్సా కీలక వ్యాఖ్యలు..!మంత్రి బొత్సా సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కు మళ్లీ ఆయన ఫ్రెండ్ తోడయ్యారన్నారు. ఎన్నికల ముందు ఇంటర్నెల్..… Read More
ప్రధాని మోడీకి మరో లేఖ రాసిన సీఎం జగన్మోహన్ రెడ్డిఏపీలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బోగ్గు గనులు కేటాయించాలని సీఎం జగన్మోహన్రెడ్డి లేఖ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ భవిష్యత్ అవసరాల కోస… Read More
0 comments:
Post a Comment