మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతున్నది. 18ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. అంతకుముందే తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను(అందులో ఆరుగురు మంత్రులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q3zXJ1
సరిగ్గా తండ్రి జయంతి నాడే.. కాంగ్రెస్ను దెబ్బకొట్టాడు.. మధ్యప్రదేశ్ సంక్షోభంలో గంటకో మలుపు..
Related Posts:
republic, abc c voter exitpoll-మహారాష్ట్ర, హర్యానాలో కమలానికే పట్టం, కానరాని కాంగ్రెస్మహారాష్ట్ర, హర్యానాలో మరోసారి బీజేపీ విజయదుందుబి మోగిస్తోందని జాతీయ చానెల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దాదాపు అన్నీ చానెల్స్ బీజేపీ భాగస్వామ్య పక్షం… Read More
exit poll: మహారాష్ట్ర-హర్యానా బీజేపీవే, ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పిందంటే? మహాలో మజ్లిస్కు 1 సీటున్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేడు (అక్టోబర్ 21) పూర్తయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింద… Read More
Maharashtra, Haryana exit polls: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే అధికారమన్న ఎన్డీటీవీన్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగిసిన వెంటనే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట… Read More
ఎగ్జిట్ పోల్స్: దుమ్ములేపిన బీజేపీ, తుస్సు మన్న కాంగ్రెస్, 370 రద్దు, పాకిస్థాన్ కుట్ర !ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల ఓటింగ్ పూర్తి కావడంతో రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో వస్తారు అనే ఉత్కంఠ మొదలైయ్యింది. మహారాష్… Read More
ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో మరో ట్విస్ట్.. అప్పుడేమో నటితో పరార్..! ఇప్పుడేమో మరో కోణం..!!చెన్నై : తిరుచ్చిలోని ప్రముఖ జ్యువెల్లరీ షాపులో ఇటీవల జరిగిన దొంగతనంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల మేర చోరీ దొంగతనం జరిగిందన్న వా… Read More
0 comments:
Post a Comment