Tuesday, March 10, 2020

సరిగ్గా తండ్రి జయంతి నాడే.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాడు.. మధ్యప్రదేశ్ సంక్షోభంలో గంటకో మలుపు..

మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతున్నది. 18ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. అంతకుముందే తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను(అందులో ఆరుగురు మంత్రులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q3zXJ1

0 comments:

Post a Comment