Monday, October 21, 2019

ఎగ్జిట్ పోల్స్: దుమ్ములేపిన బీజేపీ, తుస్సు మన్న కాంగ్రెస్, 370 రద్దు, పాకిస్థాన్ కుట్ర !

ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల ఓటింగ్ పూర్తి కావడంతో రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో వస్తారు అనే ఉత్కంఠ మొదలైయ్యింది. మహారాష్ట్ర, హర్యానాలో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. సోమవారం రాత్రి పలు సర్వేల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఏ ఎగ్జిట్ పోల్స్ వివరాలు పరిశీలించినా మహారాష్ట్ర, హర్యానాలో మళ్లీ బీజేపీ అధికారంలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0rKHm

Related Posts:

0 comments:

Post a Comment