Monday, October 21, 2019

republic, abc c voter exitpoll-మహారాష్ట్ర, హర్యానాలో కమలానికే పట్టం, కానరాని కాంగ్రెస్

మహారాష్ట్ర, హర్యానాలో మరోసారి బీజేపీ విజయదుందుబి మోగిస్తోందని జాతీయ చానెల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దాదాపు అన్నీ చానెల్స్ బీజేపీ భాగస్వామ్య పక్షం అధికారం చేపడుతుందని పోల్ ఫలితాలను వెల్లడించాయి. మ్యాజిక్ ఫిగర్‌ దాటి బీజేపీ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించడం గమనార్హం. మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విపక్షానికే పరిమితం అవుతుందని అన్ని చానెల్ సర్వే ప్రకటించాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/362jBaa

0 comments:

Post a Comment