అమరావతి: ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోన్న జగనన్న విద్యా కానుక పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న కిట్స్ గురించి ఆరా తీశారు. విద్యాసంవత్సరం ఆరంభానికి 10 రోజుల ముందే ఆయా కిట్స్ను స్కూల్ పిల్లలకు చేరవేయాలని, తరగతులు ఆరంభం అయ్యే నాటికి ప్రతి విద్యార్థికీ కిట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vV7TRd
కాన్వెంట్లకు ధీటుగా: స్కూలు పిల్లల యూనిఫాంపైనా నీలం రంగు: జూన్ 1 నాటికి కిట్స్ రెడీ.. !
Related Posts:
14న సొంతింటికి జగన్ : గృహప్రవేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మద్దతు లేఖతో...!వైసిపి- టిఆర్యస్ రాజకీయాలు ఇక అమరావతి కేంద్రంగా కొనసాగనున్నాయి. ఏపి రాజధాని కేంద్రంగా జగన్ కొత్తగా వైసిపి కార్యాలయం..ఇంటిని నిర్మించుకున్న… Read More
ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాలన్నారు : అందుకే జగన్ తో భేటీ..!ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు..జగన్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీజేపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ … Read More
కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళిహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల … Read More
భారత నేవీలో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్లో భాగంగా 102 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్… Read More
కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరిఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు మరో మూడునెలల సమయం ఉండగానే అక్కడ పార్టీల మధ్య వార్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. పార్టీల అధినేతల మధ్య యుద్ధ… Read More
0 comments:
Post a Comment