కొంతకాలంగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాన్ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వస్తూనే.. అధికార వైసీపీని చీల్చే ఎత్తుగడను అమలు చేశారు. తొమ్మిది నెలల కిందట 151 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న వైసీపీ.. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుకోవాలని ప్రణాళికలు రచిస్తోండగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ium5U7
వైసీపీకి షాకిచ్చిన పవన్ కల్యాణ్.. విశాఖ కేంద్రంగా జనసేన స్కెచ్.. బీజేపీపైనా సంచలన వ్యాఖ్యలు..
Related Posts:
18 మంది పోలీసుల మృతి: ఆందోళనలో ఖాకీలు, 1666 మందికి సోకిన వైరస్...కరోనా ప్రబలకుండా డ్యూటీ చేస్తోన్న పోలీసులను వైరస్ కబళిస్తోంది. వైరస్ సోకిన ఖాకీలు మృత్యువాత పడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా న… Read More
గౌతమ బుద్ధుడిపై హత్యాయత్నం జరిగిందా..? బుద్ధుడి జీవిత చరిత్ర తెలుసుకుందామా..!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీకి రానున్న చంద్రబాబు: ఎప్పుడంటే: మొదట్లో కేంద్రానికి..ఇప్పుడు డీజీపీకి: ఓకే అంటేనేఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నివాసాన్ని విడబోతున్నారు. ఏపీకి బయలుదేరి రానున్నారు. సొంత రాష్ట్రానికి … Read More
నేడు రాష్ట్రానికి శని పట్టిన రోజు ,రాక్షసుల పండుగ రోజు: వైసీపీ పాలనపై టీడీపీ నేతల ధ్వజంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన చేపట్టి ఏడాది కాలం కావటంతో టీడీపీ నేతలు వైసీపీ పాలన పై మండిపడుతున్నారు. నేడు చారిత్రక తప్పిదం జరిగిన రోజని కొందరు … Read More
ఇంకా ఎన్నాళ్లీ మోసం.. ఇంత వివక్షా.. లోక్సభలో నిలదీస్తాం.. : మోదీపై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎంపీప్రధాని మోదీ ఫ్యూడల్గా వ్యవహరిస్తున్నారని, ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీ… Read More
0 comments:
Post a Comment