Sunday, March 8, 2020

వైసీపీకి షాకిచ్చిన పవన్ కల్యాణ్.. విశాఖ కేంద్రంగా జనసేన స్కెచ్.. బీజేపీపైనా సంచలన వ్యాఖ్యలు..

కొంతకాలంగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాన్ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వస్తూనే.. అధికార వైసీపీని చీల్చే ఎత్తుగడను అమలు చేశారు. తొమ్మిది నెలల కిందట 151 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న వైసీపీ.. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుకోవాలని ప్రణాళికలు రచిస్తోండగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ium5U7

Related Posts:

0 comments:

Post a Comment