ప్రధాని మోదీ ఫ్యూడల్గా వ్యవహరిస్తున్నారని, ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వం ఎక్కువ తప్పులు చేస్తోందన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైందన్నారు. నిధుల కేటాయింపులో రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలందరం కలిసి మోదీ ప్రభుత్వాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zrTSfA
ఇంకా ఎన్నాళ్లీ మోసం.. ఇంత వివక్షా.. లోక్సభలో నిలదీస్తాం.. : మోదీపై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎంపీ
Related Posts:
ప్రభుత్వానికి సినిమా చూపిస్తున్న అసంతృప్తి ఎమ్మెల్యేతో, బీజేపీ లీడర్స్ భేటీ !బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు కంటి మీదకునుకు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ పార… Read More
మహిళా పైలట్కు వేధింపులు: నీ భర్త ఇక్కడ లేరు..నేను ఒంటరిగా ఉన్నా...ఏమంటావ్.?మహిళలు ఏరంగంలో ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారికి మాత్రం పురుషుల నుంచి ఎదురవుతున్న లైంగిక వేధింపులు తగ్గడం లేదు. ఇప్పటికే ఈ లైంగిక వేధింపుల బారిన… Read More
బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ విడుదల ఆలస్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రిం కోర్టుగత వారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫోటోను నటి ప్రియాంక ఒరిజినల్ ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్లో పోస్ట్ చేసి అరెస్ట్ అయినా బీజేపీ యువమోర్చ నాయకురాలు… Read More
ఏంది శీనన్నా.. అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. అందుకేనా కాంగ్రెస్కు గుడ్బై..!హైదరాబాద్ : రాజకీయమంటేనే ఉల్టా పల్టా వ్యవహారం. ఇవాళ ఈ గూటిలో ఉండే నేతలు.. రేపటికల్లా ఏ గూటికి వెళతారో తెలియదు. పార్టీలో ఉన్న సమయంలో వీరవిధేయులుగా ఉంట… Read More
సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వలేదట ... డ్రగ్స్ కేసులో సిట్ ట్విస్ట్ పెట్టిందిగా.. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది . సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన … Read More
0 comments:
Post a Comment