కరోనా ప్రబలకుండా డ్యూటీ చేస్తోన్న పోలీసులను వైరస్ కబళిస్తోంది. వైరస్ సోకిన ఖాకీలు మృత్యువాత పడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో ఏకంగా 1666 మంది పోలీసులకు వైరస్ సోకింది. అయితే ఇందులో 18 మంది పోలీసులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరింత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో.. మృతుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xu4SRY
18 మంది పోలీసుల మృతి: ఆందోళనలో ఖాకీలు, 1666 మందికి సోకిన వైరస్...
Related Posts:
వైఎస్ షర్మిల: జగన్ బాణం కాదు కేసీఆర్ బాణం, రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలువైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఒక్కొ నేత స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణ చేస్తున్నారు. కానీ షర… Read More
IOCLలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే అప్రెంటిస్ ఉద్యోగాలకు అర్హతలు ఇవే..!ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా346 నాన్ టెక్నిటల్ అప్రెంటిస్ పోస్టులను … Read More
దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామఇప్పటికీ అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతోన్న రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీపై, హైకమాండ్ పెద్దలపై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేశారు. పార్… Read More
పంచాయతీలకు పవర్ ఎప్పుడొస్తుంది?Click here to see the BBC interactive ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరో పాత్రలోని మహేశ్ బాబు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తారు. ఇకపై ప్రభుత… Read More
గుడివాడలో గాన గంధర్వుడు విగ్రహం.!ఈనెల 11 న బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం.!అమరావతి/హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచానికి చేసిన సేవకు సరైన గుర్తింపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్బంలో బాలు… Read More
0 comments:
Post a Comment