హైదరాబాద్ : ఏ ఎన్నికల్లోనైనా గెలువాలంటే ప్రచారం తప్పనిసరి. అయితే క్యాంపెయిన్ తీరు మారుతోంది. గతంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కీ రోల్ పోషిస్తే .. ఇప్పుడది సోషల్ మీడియాకు చేరింది. ముఖ్యంగా యువతకు పేపర్ చదివే ఓపిక లేదు .. టీవీలో వార్తలు చూసే సమయం లేదు. వారి వెన్నంటే ఉంటోన్న ఫోన్ .. అందులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HhZTOC
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment