Saturday, March 14, 2020

పోలీసులూ .. ప్రజలు ఛీ కొట్టి ముఖాన ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకోవద్దు: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

అరాచకాలు చేసి గెలవాలనుకుంటే ఖబడ్దార్‌ .. జాగ్రత్త అంటూ వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు నేడు పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం నడుస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఛీ కొట్టి ముఖాన ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకోవద్దని చంద్రబాబు పోలీసులకు హితవు పలికారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33oiYXp

Related Posts:

0 comments:

Post a Comment