Wednesday, February 27, 2019

పాక్‌కు ఎదురుదెబ్బ : భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు...కూల్చేసిన భారత్

ఢిల్లీ: మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచినట్టుగా సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో ఒక పాక్ యుద్ధ విమానం కూలినట్లు తెలుస్తోంది. జెట్ కూలకముందే యుద్ధ విమానంలోని పైలట్ తప్పించుకున్నట్లు సమాచారం. పాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqJJFz

Related Posts:

0 comments:

Post a Comment