ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక పక్క రాజధాని అమరావతిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతుంటే ఇప్పుడు రాజధాని గ్రామాల్లో 50 వేల పక్కా ఇళ్ళు ఇవ్వాలంటూ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలుకుతూ కూడా ఒక వర్గం ఆందోళనలు మొదలు పెట్టింది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు నేటి నుండి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VW9iBR
అమరావతిలో జగన్ కు అనుకూలంగా ..బహుజన పరిరక్షణా సమితి
Related Posts:
Lockdown: ఫ్రెండ్ ను సూట్ కేస్ లో పెట్టి అపార్ట్ మెంట్ లోకి తీసుకెళ్లిన విద్యార్థి, ఎంజాయ్ కోసం ? !బెంగళూరు/ మంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కట్టడి చెయ్యడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, చివరికి ఒక ప్ర… Read More
కరోనా కష్టాలు: ఢిల్లీలో భూప్రకంపనలు.. రాజధానిలో 35 కంటెయిన్మెంట్ జోన్లుఅసలే కరోనా వైరస్ విలయానికి ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. అయితే రిక్టర్ స్కేలుపై దాని తీవ్రంత స్వల్పంగా, 3… Read More
తెలంగాణలో మరో కరోనా మరణం: ఆ రెండు కుటుంబాల్లోనే 11 కేసులు నమోదుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం కరోనా మహమ్మారి బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొ… Read More
కరోనా: 90 మంది వైద్య సిబ్బందికి వైరస్.. అమెరికాకు కిట్స్ పంపడంతో మనకు కొరత.. షాకింగ్ నంబర్స్దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త పేషెంట్ల సంఖ్య అమాంతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది… Read More
కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో భూప్రకంపనలు: వరుసగా రెండో రోజున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ… Read More
0 comments:
Post a Comment