ఏపీలో తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన సునామీ వెనుక పలు ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జగన్ పాలన, విపక్షాల వైఫల్యం.. వీటన్నంటికీ మించిన ఎన్నో అంశాలున్నాయి. కానీ వాటిపై ప్రస్తుతం రాష్ట్రంలో ఊహించిన స్ధాయిలో చర్చ జరగడం లేదు. కానీ రాబోయే తిరుపతి ఉపఎన్నికల్లో విజేతను కూడా సరిగ్గా అవే అంశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qUKzcP
ఆసక్తికరంగా తిరుపతి పోరు- వైసీపీకి టీడీపీ, జనసేన సాయం- ఎలాగో తెలుసా ?
Related Posts:
మండలి విజయం .. అది చంద్రబాబు అనుభవం .. అర్ధమైందా : నారా లోకేష్మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వార్ కొనసాగింది .ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి… Read More
బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే బిజీబిజీ, కుర్చీ పక్కనే పేలిపోయిన నాటు బాంబు ? హత్యాయత్నం, మహిళలకు !బెంగళూరు: బెంగళూరు నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీద పేలుడు వస్తువు విసరడంతో అది పేలి పలువురికి గా… Read More
అంత కండకావరమా..? ఆ 29 గ్రామాలు దాటితే రాళ్ల వర్షమే.. : చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్ఆంధ్రప్రదేశ్కు అభివృద్ది వికేంద్రీకరణ,పాలనా వికేంద్రీకరణే శరణ్యం అన్నారు మంత్రి కన్నబాబు. మండలి ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం త… Read More
మండలి చైర్మన్ షరిఫ్ను చంద్రబాబు ప్రభావితం చేశారు, పెద్దల సభ అభిప్రాయం మాత్రమే చెప్పాలి: మంత్రిఅధికార వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్… Read More
సీరియస్ టైమ్ లో సెల్ఫీలు... రోజా తీరుపై అసహనం .. క్లాస్ పీకిన సీఎం జగన్ !!ఏపీ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బిల్లు శాసన సభల… Read More
0 comments:
Post a Comment