Tuesday, March 16, 2021

తెలంగాణలో కలకలం- మళ్లీ కరోనా వ్యాప్తి -కొత్తగా 247 కేసులు, ముగ్గురు మృతి

దక్షిణాదిలో కరోనా వైరస్ ప్రభావం అతి తక్కువగా ఉందని భావిస్తోన్న తెలంగాణలో మళ్లీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరం పుట్టిస్తున్నది. ఒక దశలో మరణాలేమీ లేకుండా, కొత్త కేసులు వందలోపే ఉండగా, గడిచిన వారం రోజులుగా పరస్థితి మెల్లగా ప్రమాదకరంగా మారుతోంది.. తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cB5MDA

Related Posts:

0 comments:

Post a Comment