కోల్కత: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ.. పశ్చిమ బెంగాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా సాగిస్తోన్న ప్రచార కార్యక్రమాలు దాడులు, ప్రతిదాడులకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. వాహనాల విధ్వంసం సర్వసాధరణమైంది. ర్యాలీలపై రాళ్లు విసరడం నిత్యకృత్యమైంది. తాజాగా- బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత వరుసగా 15
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qV9Js0
15 చోట్ల వరుస బాంబు పేలుళ్లు: పోలీసులు అమర్చిన సీసీటీవీలు ధ్వంసం: తీవ్ర ఉద్రిక్తత
Related Posts:
సబ్బం హరి గోడ కూల్చివేత: అక్రమార్కులపై చర్యలేందుకు తీసుకోరు: రఘురామ కృష్ణరాజుటీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి కూల్చివేతపై వివాదం రాజేసింది. సబ్బం హరి ఇంటిని అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. దీనిపై … Read More
శౌర్య క్షిపణి ప్రయోగం సక్సెస్: కొత్త వెర్షన్తో ప్రయోగం, 800 కి.మీ లక్ష్యంభారత రక్షణరంగంలో మరిన్ని అస్త్రాలు చేరుతున్నాయి. ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ని డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ప్ర… Read More
రేప్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా... ఆ పోలీసులను అరెస్ట్ చేయండి... సీఎం సంచలన ఆదేశాలు...అత్యాచార ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ… Read More
యూపీలో ఉంది రామరాజ్యం కాదు అటవీ రాజ్యం ... ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారం : శివసేన ఫైర్హత్రాస్ సంఘటనపై శివసేన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్రంలోని అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేసినప్పటికీ ఉత్తరప్రదేశ్లో… Read More
విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవట్లేదు- ఎంపీ సీటు ఉపఎన్నికకు రెడీనా- అయ్యన్న కామెంట్స్ ..మూడు రాజధానులపై ఉత్తరాంధ్రలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారా స్ధాయికి చేరుతోంది. మూడు రాజదానులు ఏర్పాటులో భాగంగా విశాఖకు కార్యనిర్వా… Read More
0 comments:
Post a Comment