Saturday, August 15, 2020

ఎర్రకోటలో మోదీ జెండా ఆవిష్కరణ... ప్రధానికి సహకరించిన ఆ అధికారి ఎవరో తెలుసా?

నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మహిళా ఆర్మీ అధికారి శ్వేత పాండే జెండా ఎగరవేయడంలో ప్రధానికి సహకరించారు. ఈ వేడుకలో మోదీతో పాటు ఆమె కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్త్రీల కనీస వివాహ వయసు పెంపు...? మోదీ కీలక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3au22Cd

Related Posts:

0 comments:

Post a Comment