Sunday, March 15, 2020

మారుతిరావు చావు తర్వాత మలుపు.. రహస్యంగా తల్లి దగ్గరికి అమృత.. ఆస్తుల వివరాల సేకరణ?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యలో నిందితుడు మారుతిరావు అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరిస్థితులు మెల్లగా మలుపు తిరుగుతున్నాయి. కూతురు అమృతా ప్రణయ్ రహస్యంగా తల్లి గిరిజను కలుసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియా కంటపడకుండా పోలీసుల సాయంతో ఆమె నేరుగా మారుతిరావు ఇంటికే వెళ్లింది. ప్రణయ్ హత్య కేసు చార్జి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wb9CwF

Related Posts:

0 comments:

Post a Comment