Monday, April 13, 2020

కరోనా తగ్గాక ఏపీ స్ధానిక ఎన్నికలు ? రెడీగా ఉండాలన్న ఎస్ఈసీ కనగరాజ్...

ఏపీలో కరోనా వైరస్ సందర్భంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడటం, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, తాజా పరిస్ధితులపై కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ఇవాళ విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో స్ధానిక ఎన్నికల నిర్వహణకు పరిస్ధితులు ఎంత మేరకు సహకరించేలా ఉన్నాయి, కరోనా ప్రభావం ఏ మేరకు ఉందన్న అంశాలపై అధికారుల నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b3MSU0

0 comments:

Post a Comment