Saturday, March 14, 2020

coronavirus alert: covid-19 సమాచారమంటూ పర్సనల్ డేటా దోచేస్తున్నారు!

న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్(కొవిడ్-19) విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 145 దేశాల్లో వ్యాపించి 5500 మందికిపైగా ప్రాణాలను తీసింది. లక్షా50వేల మంది కరోనాబారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hjvKI

Related Posts:

0 comments:

Post a Comment