న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్(కొవిడ్-19) విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 145 దేశాల్లో వ్యాపించి 5500 మందికిపైగా ప్రాణాలను తీసింది. లక్షా50వేల మంది కరోనాబారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hjvKI
Saturday, March 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment