బెంగళూరు/హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో ఉప్పల్కు చెందిన గున్ రెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్లోని గణేష్ నగర్కు చెందిన గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డి ఇంటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aJykYP
విషాదం: బెంగళూరులో హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య
Related Posts:
14 ఏళ్ల హిందూ అమ్మాయి కిడ్నాప్..మత మార్పిడి.. 40ఏళ్ల ముస్లిం వ్యక్తితో పెళ్లి.. పాక్లో దారుణం..ఇస్లామాబాద్/హైదరాబాద్ : పాకిస్థాన్ లో హిందువులపై దాడులు కొనసాగుతుండడమే కాకుండా హిందూ మహిళలు, మైనర్ అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్ప… Read More
తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా పాజిటివ్ కేసులు.. 970కి చేరిన సంఖ్య..తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా మరో 27 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడ… Read More
చిన్నారి ప్రాణాలు తీసిన మొబైల్ ఫోన్... పేరెంట్స్ జాగ్రత్త..! ఇదొక హెచ్చరికవిశాఖపట్నం: కరోనావైరస్ నేపథ్యంలో దేశం లాక్డౌన్లో ఉంది. దీంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ప… Read More
కువైట్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..అన్నదానం నిర్వహించిన కువైట్ టీడీపీ అధ్యక్షుడు సుధాకరరావుఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా జరిపారు టీడీపీ కువైట్ అధ్యక్షుడు కురదవల్లి సుధాకరరావు. చంద్రబాబు పుట్టినర… Read More
పాకిస్థాన్ బరితెగింపు: కరోనా రోగులను భారత్లోకి పంపిస్తోంది!శ్రీనగర్/న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనావైరస్ను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే.. పాకిస్థాన్ మాత్రం ఆ మహమ్మారిని కూడా ఉగ్రవాదానికి ఉపయోగించుకు… Read More
0 comments:
Post a Comment