ఏపీలో పేరుకు స్ధానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కానీ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతున్నాయి. ఓసారి కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించాక అధికారులెవరూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు లేదు. కానీ ఇవాళ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్ష చూస్తుంటే కోడ్ అమల్లో ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUA9vg
స్ధానిక కోడ్ అమల్లో ఉండగానే సమీక్షలు: సీఎం జగన్ లైట్ తీసుకుంటున్నారా?
Related Posts:
తెల్లవారు జాము చర్చలు :జగన్ తేల్చిందేంటి : 2014 కాదు.. 2019 అంటూ సీరియస్..!వైసిపి అధినేత జగన్ తన పాదయాత్ర ముగియటంతో..ఇక అభ్యర్ధుల ఎంపిక పై దృష్టి సారించారు. ఇందు కోసం ప్రతీ రోజు తెల్లవారు జాము వరకు చర్చలు..మంతనాల… Read More
ఇంటిదొంగల పనే: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్సైట్ హ్యాక్ అయ్యిందా..?న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్సైట్ హ్యాకింగ్కు గురైందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇది హ్యాక్ చేసింది ఎవరో దగ్గరి వారే… Read More
ప్రయాగ్రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదంప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్… Read More
పనికి మాలిన వ్యవస్థలను భోగి మంటల్లో తగులబెడుదాం..! యువతకు పవన్ పిలుపు..!!గుంటూరు/ హైదరాబాద్ : తెలుగుదేశం ప్రభుత్వం పైన జనసైన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి మండిపడ్డారు. ప్రజా శ్రేయస్సుకోసం ఆ పార్టీకి మద్దత్తు తెల… Read More
ఈసీ పరిమితికి దరిదాపుల్లో కూడా లేదు: కేసీఆర్-రేవంత్ రెడ్డి ఎన్నికల ఖర్చు ఎంతంటే?హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పైన రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఓవైపు టీడీపీ, కాంగ్రెస్ పొత్తు, మ… Read More
0 comments:
Post a Comment