ఏపీలో పేరుకు స్ధానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కానీ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతున్నాయి. ఓసారి కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించాక అధికారులెవరూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు లేదు. కానీ ఇవాళ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్ష చూస్తుంటే కోడ్ అమల్లో ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUA9vg
Monday, March 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment