Sunday, June 23, 2019

రైల్‌టెల్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్‌టెల్‌ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ జూలై 12,2019. సంస్థ పేరు: రైల్‌టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొత్తం పోస్టుల సంఖ్య : 18 పోస్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LffxLP

Related Posts:

0 comments:

Post a Comment