అమెరికా భారత్ల మధ్య ఇప్పటికే కాస్త వాణిజ్యపరంగా దూరం పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఇచ్చిన ఓ రిపోర్టు ఇప్పుడు ఇరుదేశాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. ఆయాదేశాల్లో మత స్వేచ్ఛపై అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. అందులో హిందూ అతివాద సంస్థలు భారత్లో ఉన్న మైనార్టీ వర్గాలపై దాడులు చేసిందంటూ పేర్కొంది. ముఖ్యంగా బీఫ్కోసం గోవులను ముస్లింలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31QITWs
మతస్వేచ్ఛపై అమెరికా రిపోర్టును ఖండించిన భారత్..ఇంతకీ రిపోర్టులో ఏముంది..?
Related Posts:
coronavirus: నిబంధనలకు పాతర వేస్తున్న యువత, సిటీలో యథేచ్చగా రోడ్లపైకి వస్తూ..కరోనా వైరస్ విస్తరించడంతో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కేసులు … Read More
కరోనాపై పోరులో ఏపీ సర్కార్ మరో ముందడుగు- ఇంటి వద్దకే మొబైల్ శానిటైజర్లు..ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన శానిటైజర్లు, హ్యాండ్ వాష్ ల కొరత ప్రజలను వేధిస్తోంది. కానీ చూస్తూ చూస్తూ అలాగే వదిలే… Read More
సిసలైన నాయకుడికి సెల్యూట్.. కేసీఆర్కు నటుడు సోనుసూద్ ప్రశంసలుకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక… Read More
కరోనా నిరోధానికి మేము సైతం అంటున్న డ్వాక్రా మహిళలు- పోలీసు, వైద్యుల కోసం లక్షలాది మాస్కుల తయారీ..ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో మేము సైతం అంటున్నాయి స్వయం సహాయక సంఘాలు. ఇప్పటివరకూ తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేందుకే ప్రాధాన్యం ఇచ్చిన స్వ… Read More
కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్ 14 వరకు తిరుమల శ్రీవారి దర్శనాలు లేవుతిరుపతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపైనా పడింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుక… Read More
0 comments:
Post a Comment