Thursday, March 19, 2020

విశాఖ నుండే ఇక పాలన..! ముహూర్తం ఖరారు:అదే జగన్ ధీమా: అధికారులకు సీఎం మార్గనిర్దేశం...!

అమరావతి: ఏపీలో మూడు రాజధానులు..విశాఖ నుండి పరిపాలన మరోసారి తెర మీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు..కరోనా కారణంగా ఈ మే నాటికి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు సాధ్యమా..కాదా అనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మూడు రాజధానుల బిల్లులపైన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం పైన తేలని వివాదం..అదే సమయంలో హైకోర్టులో కార్యాలయాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UhVr6k

Related Posts:

0 comments:

Post a Comment