శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుమలలో చిక్కుకుపోయిన ఓ రష్యన్ యువతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసలే కరోనా లాక్ డౌన్... ఆపై చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. దీంతో స్వదేశానికి ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ దినపత్రిక ఆమె పరిస్థితిని వెలుగులోకి తీసుకురావడంతో పలువురు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hLbtQq
Tuesday, July 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment