Sunday, March 15, 2020

జగన్.. తానుకొటి తలిస్తే కరోనా వేరొకటి తలచింది: వైరస్ మిగిల్చిన నష్టం రూ. 5000 కోట్లు..!

అమరావతి: మొత్తం భూగోళాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ జగన్ సర్కార్‌పై పెను ప్రభావాన్నే చూపింది. అల్లాటప్పా ఎఫెక్టేమీ కాదు. దాని విలువ 5000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. కరోనా వైరస్ ప్రభావం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా పడింది. ఫలితంగా- సకాలంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xG0Igr

Related Posts:

0 comments:

Post a Comment