అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఘాటు లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై అధికార పార్టీ రేపు (బుధవారం) అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని పార్టీలను ఆహ్వానించింది. దీనిపై జనసేనానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SafHb6
ఇప్పుడా.. అఖిలపక్షానికి రాం: చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్, టీడీపీది అత్యుత్సాహమా?
Related Posts:
ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో ఉంటాం: సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఇద్దరు ముఖ్యమంత్రుల నిర్ణయం..!ఏపీ..తెలంగాణ మధ్య సమస్యల పైన ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో అనేక అంశాల మీద చర్చ సాగింది. ప్రధానంగా నిరుపయోగంగా… Read More
చిరు అందరివాడు.. రాజకీయాల్లో కొందరివాడే..! మళ్లీ పొలికల్ ఎంట్రీ వద్దంటున్న ఫాన్స్..!!అమరావతి/హైదరాబాద్ : మెగాస్టార్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తల పట్ల ఆయన అభిమానులు స్పందించారు.అన్నయ్య అందరివాడుగా ఉండాలంటే సినిమాల్లో ఉండాలని, కొందరి … Read More
ట్రాఫిక్ రూల్సు సామాన్యులకేనా..అధికారులకు వర్తించవా..?జీహెచ్ఎంసీ కమీషనర్ వాహానంపై పెండింగ్ చాలన్లుహైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘన నిబంధనలు సామాన్యులకేనా...ట్రాఫిక్ నిబంధనలు ఉన్నత అధికారులకు వర్తించావా అంటూ ఏకంగా ఓ యువకుడు హైదరాబాద్ నగర కమీషనర్ వాహనంప… Read More
4వ అంతస్తు నుంచి జారిన చిన్నారి.. తల్లి కాపాడిన తీరు చూస్తే షాకే..! (వీడియో)కొలంబియా : అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ, కాస్తా జాగ్రత్తగా ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చని రుజువు చేస్తోంది ఈ వీడియ… Read More
కొత్తవి నిర్మించాల్సిన ఆవశ్యత ఏంటి..? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!హైదరాబాద్: ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పురాతన భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషనర్ తన పిటిషన్లో… Read More
0 comments:
Post a Comment