గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఉన్న తెకన్పూర్ బీఎస్ఎఫ్ అకాడెమీలో పనిచేస్తున్న ఆర్మీ ఆఫీసర్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో ఆ క్యాంపులోని 50 మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఇద్దరు ఈ మాయదారి మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wIEIkM
కోవిడ్-19: ఆర్మీ అధికారికి సోకిన కరోనావైరస్.. క్వారన్టైన్లోకి బీఎస్ఎఫ్ క్యాంపు
Related Posts:
Dhoni duckout: ఐపీఎల్ చరిత్రలోనే అరుదు: ఆరేళ్ల తరువాత ఫస్ట్ టైమ్ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్లో భాగంగా.. శనివారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్… Read More
వైఎస్ జగన్పై మార్ఫింగ్ వీడియో: దేవినేని ఉమాపై కేసు: సీఐడీ స్టేట్మెంట్ ఇదేకర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై కర్నూలు జిల్లా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ … Read More
సీజేఐ నియామకం తర్వాత తొలిసారి తిరుమలకు జస్టిస్ రమణ, గంటల వ్యవధిలో రెండు సార్లు దర్శనం, 24న మళ్లీ!భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీజేఐగా నియమ… Read More
తులారాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
సెకెండ్ వేవ్ దెబ్బ..గట్టిగా: తెలంగాణలో 20 వేలకు పైగా: సింగిల్ డేలో 3,000 ప్లస్హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధ:గా కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. హడలెత్తిస్తోన్నాయి. రోజువారీ కేసుల… Read More
0 comments:
Post a Comment