చెన్నై/ తేని: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకున్న యువకుడికి కరోనా వైరస్ (COVID-19) వచ్చిందనే అనుమానం వ్యక్తం కావడంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అయితే నగ్నంగా రోడ్డు మీదకు వచ్చి నానా హంగామా చేసిన ఆ యువకుడు వీధిలో ఇంటి ముందు కుర్చుని ఉన్న వృద్దురాలిని కొరికి చంపిన దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3amF1At
Coronavirus: కరోనా కాటుకు క్వారంటైన్ లో యువకుడు, తప్పించుకుని కొరికి చంపేశాడు!
Related Posts:
Gaganyaan: ముగిసిన మరో కీలక అధ్యాయం: రష్యాలో ఏడాది పాటు భారత ఆస్ట్రోనాట్స్న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో మరో కీలక ముందడుగు పడింది. మానవ సహిత అంతరిక్ష ప్రయో… Read More
అసెంబ్లీ సమావేశాలకు అంటిముట్టనట్టుగా జగ్గారెడ్డి.!కాంగ్రెస్ ఎమ్మెల్యే గైర్హాజరు వెనక మతలబేంటి..?హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోజు రోజుకూ సంస్థాగతంగా బలపడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపు… Read More
కరోనావైరస్: మహమ్మారిని కట్టడి చేసే ఆరోగ్య సూత్రం ఇదే..!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు..బాధితుల ఆందోళనతో ఉద్రిక్తతగుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతలకు కారణమైంది . అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికార యంత్రాంగం ఈ… Read More
ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభపై అనుమానాలు: పోలీసులు అనుమతి ఇచ్చినా..కొత్త అడ్డంకిఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మ… Read More
0 comments:
Post a Comment